ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శాసనసభ సాక్షిగా ప్రభుత్వం పచ్చి అబద్ధాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 19, 2025, 07:41 PM

నిండు శాసనసభ సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెప్పిందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ప్రభుత్వం ఒక మధ్యంతర, రెండు వార్షిక బడ్జెట్లను ప్రవేశపెట్టిందని బుధవారం ఆయన ఓ ప్రకటనలో చెప్పారు. ఇది అంకెల గారడీ తప్ప, ఈ బడ్జెట్ వల్ల ప్రజలకు కొత్తగా ఒరిగిందేమీ లేదని విమర్శించారు. కేసీఆర్ హయాంలో ఆకుపచ్చగా కళకళలాడిన తెలంగాణను కాంగ్రెస్ పాలకులు ఎండబెట్టి చోద్యం చూస్తున్నారని ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa