ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ మంత్రి సమక్షంలో బీఆర్ఎస్‌లో భారీ చేరికలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 13, 2025, 03:32 PM

నల్గొండ జిల్లా కేంద్రంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సమక్షంలో 19వ వార్డు కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 200 మంది కార్యకర్తలకు గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, మాజీ చైర్మన్ సైదిరెడ్డి, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa