తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం షిరిడీ పర్యటనలో ఉన్నారు. సీఎస్ శాంతికుమారి తిరిగి రేపు (సోమవారం) హైదరాబాద్ చేరుకోనున్నారు.
ఏప్రిల్ 30వ తేదీన సీఎస్ శాంతికుమారి పదవీ విరమణ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె షిరి సాయినాథుని దర్శించుకుని స్వామి వారి ఆశీస్సులు పొందారు. మరోపక్క తెలంగాణ కొత్త సీఎస్ ఎంపికపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa