ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళా సాధికారత కమిటీ తొలి సమావేశంలో పాల్గొననున్న మహబూబ్‌నగర్ ఎంపీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 06, 2025, 01:59 PM

మహిళా సాధికారత కమిటీ తొలి సమావేశం ఢిల్లీలోని పార్లమెంట్ అనెక్స్‌లో ఛైర్మన్ పురంధేశ్వరి ఆధ్వర్యంలో జరగనుంది. ఈ సమావేశంలో కమిటీ సభ్యురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొనేందుకు మంగళవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరారు. 
మహిళలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, మహిళా సాధికారత దిశగా తీసుకోవాల్సిన చర్యలు మరియు నిర్ణయాలపై కమిటీ సభ్యులు ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa