మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని ఆరేపల్లి గ్రామంలో మిషన్ భగీరథ పథకం కింద తాగునీటి సరఫరాలో జాప్యం జరుగుతుందని గ్రామస్తులు కలెక్టర్ కుమార్ దీపక్కు ఫిర్యాదు చేశారు.
ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన కలెక్టర్, పంచాయతీ కార్యదర్శి దేవేందర్ను ప్రశ్నించారు. నీటి సరఫరా సమస్యను మూడు రోజుల్లో పరిష్కరించి, పనులు పూర్తి చేయాలని కార్యదర్శికి కఠిన ఆదేశాలు జారీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa