ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గచ్చిబౌలి డివిజన్ సమస్యలపై జెడ్సిని కలిసిన కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, May 09, 2025, 12:50 PM

శేరిలింగంపల్లి జోనల్ కమీషనర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన హేమంత్ భోర్జడే ను గురువారం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి వూలబొకే అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. గచ్చిబౌలి డివిజన్ లో నెలకొన్న పలు సమస్యలను, చేపట్టవలసిన పలు అభివౄఎద్ధి పనులపై జోనల్ కమీషనర్ తో చర్చించామని తెలిపారు. అసంపూర్తిగా మిగిలిపోయిన అభివౄఎద్ధి పనులు త్వరితగతిన వూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ముఖ్యంగా చెరువుల అభివౄఎద్ధి, పార్కుల నిర్వహణ, రోడ్ల మరమ్మతులు వంటి అంశాల్లో తక్షణ చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa