జీఎన్ డబ్ల్యూఎస్ అంశాలను త్వరితగతిన పూర్తి చేయాలని అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ గురువారం సంబంధిత అధికారులను ఆదేశించారు. జీఎన్డబ్ల్యూఎస్పై డీపీవో, డీఎల్డీవోలు.
ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జీఎస్ట్రబ్ల్యూఎస్ పరిధిలో హౌస్ హోల్డ్ మిస్సింగ్ సిటిజెన్కు సంబంధించి మొత్తం పెండెన్సీని ప్రతి ఫంక్షనరీ రెండు రోజుల లోపు పూర్తి చేయాలన్నారు.
![]() |
![]() |