అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయ ఉపకులపతి హెచ్. సుదర్శన రావును గురువారం ఓబీసీ ఉద్యోగ సంఘం నేతలు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.
కార్యక్రమంలో ఓబీసీ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు పిడుగు శ్రీనివాసులు, ఆర్. ఈ. ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నాగభూషణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |