ధర్మవరంలోని పలు వార్డుల్లోని ప్రైమరీ హెల్త్ సెంటరను గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పైరోజా బేగం అకస్మాత్తుగా తనిఖీ చేశారు. పలు రికార్డులను, హాజరు పట్టికను వారు పరిశీలించారు.
వారు మాట్లాడుతూ. ఎన్సీడీసీడీ సర్వేలపై నూరు శాతం పూర్తిగా సకాలంలో చేయాలని తెలిపారు. ఎమర్జెన్సీ రికార్డులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని, వ్యాధి నిరోధక టీకాల నిల్వలపై శ్రద్ధ కనపర్చాలని పేర్కొన్నారు.
![]() |
![]() |