బొబ్బిలి చేనేత చీరలకు ప్రాచుర్యం కల్పిస్తాం అని మంత్రి సవిత పేర్కొన్నారు. బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తర సమయంలో సభ్యులు అడిగి ప్రశ్నలకు మంత్రి స్పందించారు.
ప్రపంచ గుర్తింపు పొందిన బొబ్బిలి వీణ తయారీదారులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వారికి అవసరమైన ముడి సరకు పనస చెక్కను అందజేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో విస్తారంగా పనస చెట్ల పెంపకానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
![]() |
![]() |