అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న లా లాస్ట్ సెమిస్టర్ పరీక్షలను రిజిస్టార్ రమేశ్ బాబు బుధవారం పరిశీలించారు. ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారు.
ఏ విధంగా పరీక్షలు రాస్తున్నారంటూ క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరీక్షల కంట్రోలర్ లోకేశ్ తో కలిసి తనిఖీ చేశారు. ఎటువంటి లోటుపాట్లకు తావివ్వకుండా పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని సూచించారు.
![]() |
![]() |