ధర్మవరం పట్టణం శివరాం నగర్లోని ఓ గోడౌన్లో దాచిన 230 కేజీల ప్లాస్టిక్ కవర్లను మున్సిపల్ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకున్న ప్లాస్టిక్ కవర్లను ధర్మవరం.
పట్టణ సమీపంలోని డంప్ యార్డ్కు తరలించి గుంత తీసి పూడ్చిపెట్టారు. ఎవరైనా నిషేధిత ప్లాస్టిక్ కవర్లు గ్లాసులు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ హెచ్చరించారు.
![]() |
![]() |