పామూరు పట్టణంలో ఏప్రిల్ 13న జరుగు జన విజ్ఞాన వేదిక జిల్లా శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని జేబీవీ జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ చెన్న కృష్ణ కోరారు. శిక్షణ తరగతులకు సంబంధించిన ఆహ్వాన కరపత్రికలను శనివారం ఆయన ఆవిష్కరించారు.
ఉదయం 10 గంటలకు శిక్షణా తరగతులు ప్రారంభమవుతాయని, శిక్షణ తరగతులకు జెవివి రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ ముఖ్యఅతిథిగా హాజరవుతారన్నారు.
![]() |
![]() |