ప్రయాణికుల రాకపోకలతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సరికొత్త రికార్డు సాధించింది. ప్రయాణికుల రాకపోకల్లో 15.20 శాతం వృద్ధి సాధించి దేశంలోని విమానాశ్రయాల్లో అగ్రస్థానంలో నిలిచింది.
కోల్కత్తా , చెన్నై, బెంగళూరులను హైదారబాద్ దాటేసింది. గతేడాది ఇక్కడి నుంచి మొత్తం 2.13 కోట్ల మంది ప్రయాణించారు. చివరి మూడు నెలల్లో అయితే ఏకంగా 74 లక్షల మంది ప్రయాణం చేయడం మరో రికార్డు అని చెప్పొచ్చు.
![]() |
![]() |