ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సికేపల్లి కేజీబీవీ పాఠశాలలో 87.5 శాతం ఉత్తీర్ణత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 12, 2025, 08:14 PM

చెన్నై కొత్తపల్లి, కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఇంటర్ ఫలితాల్లో 87. 5% ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సువర్ణ తెలిపారు. శనివారం ఇంటర్ ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే.
మొదటి సంవత్సరం ఎంపీసీలో ఎం. తనుజకు  కె. ప్రవళిక, అలాగే ద్వితీయ సంవత్సరంలో సి, పూజిత,  ఏ. గణిత ఉత్తమ ఫలితాలు సాధించినట్లు వివరించారు. ఈ సందర్భంగా వారికి ఉపాధ్యాయులు  శుభాకాంక్షలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com