పోక్సో కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు . 2020 లో నవీ ముంబైకి చెందిన 15 సంవత్సరాల బాలిక యూపీకి చెందిన 22 సంవత్సరాల యువకుడితో కలిసి ఇంటినుండి పారిపోయి, 10 నెలల తరువాత గర్భంతో ఇంటికి తిరిగి వచ్చింది. దీంతో బాలిక తండ్రి ఆ యువకుడిపై పోక్సో కేసు పెట్టాడు. ఇరు వర్గాల వాదనలు విన్న తరువాత "బాలిక ఇష్ట ప్రకారమే వెళ్ళింది, ఆమెకు ఏం జరుగుతుందో తెలుసు" అని యువకుడికి బెయిల్ మంజూరు చేసిన బాంబే హైకోర్టు న్యాయమూర్తి
![]() |
![]() |