ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంటూరు మిర్చి యార్డ్‌లో ధరల వివరాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 15, 2025, 02:29 PM

గుంటూరు మిర్చి యార్డ్కు మంగళవారం 1,70,000 టిక్కీలు చేరుకున్నాయి. వివిధ రకాల మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. కర్నూల్ టీడీమిర్చి ధరలు రూ. 7,000 నుంచి రూ. 11,000 వరకు ఉన్నాయి. సూపర్ క్వాలిటీ మిర్చి ధరలు రూ. 8,000-12,000 మధ్యగా ఉన్నాయి. బ్యాడీ రకాలు రూ. 7,000-12,000 మధ్యగా ఉన్నాయి. తేజా మిర్చి ధరలు రూ. 8,000 నుంచి రూ. 12,000 వరకు నమోదు అయ్యాయి. ధరలు పెరగకపోవడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com