ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైపీపీ యూట్యూబ్ ఛానల్‌ను లాంఛ్ చేసిన జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 08, 2025, 11:15 AM

రాష్ట్రంలో వైసీపీ హయాంలో ప్రారంభమైన మెడికల్ కాలేజీలను తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ పరం చేయడాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆయన ప్రత్యేకంగా రూపొందించిన 'వైఎస్ఆర్సీపీ టాక్స్ - కర్నూలు' అనే యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించారు. ఈ ఛానల్ ద్వారా పార్టీ కార్యకలాపాలను ప్రజలకు, పార్టీ శ్రేణులకు చేరవేయవచ్చని జగన్ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa