ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులకు నష్టం జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలి : మంత్రి అచ్చెన్నాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 09, 2025, 12:38 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిర్చి పంటను ఆశిస్తున్న నల్ల తామర పురుగు సమస్యపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఉద్యానవన శాఖ డైరెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి, 2021 నుంచి పంటపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ కీటక దాడిపై వివరాలు తెలుసుకున్నారు. రైతాంగానికి నష్టం జరగకుండా యుద్ధప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa