ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిర్చి పంటను ఆశిస్తున్న నల్ల తామర పురుగు సమస్యపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఉద్యానవన శాఖ డైరెక్టర్తో ఫోన్లో మాట్లాడి, 2021 నుంచి పంటపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ కీటక దాడిపై వివరాలు తెలుసుకున్నారు. రైతాంగానికి నష్టం జరగకుండా యుద్ధప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa