ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నల్లమల అడవుల్లో కాకతీయుల కాలం నాటి శాసనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 09, 2025, 02:25 PM

ఏపీలోని ప్రకాశం జిల్లా, పెద్దారవీడు మండలం, గుండంచర్ల సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో 1180 నాటి పురాతన శాసనం  బయటపడింది. కాటమరాజు గంగాభవానీ ఆలయం వద్ద బయటపడిన ఈ శాసనం, 11వ శతాబ్దంలో కాయస్త వంశానికి చెందిన కాకతీయ గణపతిదేవుడు పరిపాలించిన కాలం నాటిదని అంటున్నారు. ఆయన సామంత రాజు గంగయసాహిని, శ్రీరంగదేవర స్వామి సేవలకు మారదూరు (ప్రస్తుతం మాగుటూరు) గ్రామాన్ని బహుమతిగా ఇచ్చినట్లు శాసనాల్లో ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa