ఏపీలోని ప్రకాశం జిల్లా, పెద్దారవీడు మండలం, గుండంచర్ల సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో 1180 నాటి పురాతన శాసనం బయటపడింది. కాటమరాజు గంగాభవానీ ఆలయం వద్ద బయటపడిన ఈ శాసనం, 11వ శతాబ్దంలో కాయస్త వంశానికి చెందిన కాకతీయ గణపతిదేవుడు పరిపాలించిన కాలం నాటిదని అంటున్నారు. ఆయన సామంత రాజు గంగయసాహిని, శ్రీరంగదేవర స్వామి సేవలకు మారదూరు (ప్రస్తుతం మాగుటూరు) గ్రామాన్ని బహుమతిగా ఇచ్చినట్లు శాసనాల్లో ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa