AP: వచ్చే నెలలో వైజాగ్ బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి తెలిపారు. విశాఖలో ఒకేరోజు 9 ఐటీ కంపెనీలకు శంకుస్థాపన జరగడం రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయమని చెప్పారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ జిల్లా వరకు తొమ్మిది జిల్లాలతో విశాఖ ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. తొమ్మిది జిల్లాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa