BREAKING
కేపీహెచ్‌బీలో విషాదం.. అపార్ట్‌మెంట్‌పై నుంచి మహిళ మృతి వైమానిక సర్వే నిర్వహించిన డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి యశస్వి జైస్వాల్, అసిథా ఫెర్నాండోలకు మ్యాచ్ ఫీజులో కోత రూ. 1.1 కోట్లకు పైగా నగదు సీజ్ చేసిన ఈడీ భారత్-రష్యా సంబంధాల వృద్ధికి ప్రధాని మోదీనే కారణం చార్మినార్ అందాలకు ముగ్ధుడైన అమెరికా రాయబారి సెర్గియో గోర్ గుజరాత్‌లో నిరంతర అత్యవసర సేవలు 2030 నాటికి $100 బిలియన్ల ద్వైపాక్షిక వాణిజ్యమే లక్ష్యం ఛత్తీస్‌గఢ్‌లో భారీగా నక్సల్స్ ఆయుధాలు స్వాధీనం సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కొండా సురేఖ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన 'అర్చన 31 నాటౌట్' (ఈటీవీ విన్) రివ్యూ! యువత డ్రగ్స్‌కు బానిస కావద్దు :భద్రాచలం డి.ఎస్.పి అరుణ్ కుమార్ గుంతలో చిక్కిన చిరుతను హతమార్చిన ముఠా ఫుడ్ ప్రాసెసింగ్‌తో పంటలకు విలువ.. ప్రపంచ మార్కెట్లే లక్ష్యం: సీఎం చంద్రబాబు

లండన్ పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమైన సీఎం రేవంత్ రెడ్డి

Select Suryaa Now
లండన్ పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమైన సీఎం రేవంత్ రెడ్డి

రేపు ఉదయం హైదరాబాద్‌కు చేరుకోనున్న ముఖ్యమంత్రి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన లండన్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని తిరిగి హైదరాబాద్‌ బయలుదేరారు. పర్యటనలో భాగంగా పలు కీలక సమావేశాలు, పెట్టుబడుల చర్చల్లో పాల్గొన్న ఆయన, తిరుగు ప్రయాణమయ్యారు.

రేపు ఉదయం 6 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో శంషాబాద్ ఏయిర్‌పోర్ట్ వద్ద అధికారులు, కాంగ్రెస్ నాయకులు ఆయనకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు.