ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 12 నుంచి అమరావతిలో గ్రామసభలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 09, 2022, 04:58 PM

అమరావతి పురపాలక సంఘం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా.. ఈ నెల 12 నుంచి గ్రామసభల నిర్వహణకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రోజూ మూడు గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేసి, ఈ నెల 17 వరకు గ్రామసభలు నిర్వహించాలని భావిస్తున్నారు. అటు ఈ నెల 12 నుంచి తాము మహాపాదయాత్ర చేస్తుంటే.. ప్రభుత్వం అదే సమయంలో గ్రామసభలు నిర్వహించడంపై అమరావతి రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa