ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేనా కార్యాలయంపై వైసీపీ పార్టీ కార్యకర్తలు దాడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 21, 2022, 11:06 PM

జనసేనా అధినేత పవన్ కళ్యణ్ వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ శ్రేణులు జనసేన కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని జనసేనా కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు.శుక్రవారం సాయంత్రం 30 మంది వైసీపీ కార్యకర్తలు టెక్కలిలోని జనసేన కార్యాలయాన్ని ముట్టడించారు. తమ పార్టీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడి చేశారని జనసేన కార్యకర్తలు తెలిపారు. ఈ దాడిలో జనసేన కార్యాలయంలోని ఫర్నిచర్ ధ్వంసమైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa