ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ స్థానాలే సీఎం జగన్ టార్గెట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 26, 2022, 02:53 PM

2024 ఎన్నికలపై ఏపీ సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. 2019 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన 18 స్థానాలను సీఎం జగన్ టార్గెట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కుప్పం, అద్దంకి నియోజకవర్గాల్లో సీఎం జగన్ రివ్యూ చేశారు. నేడు టెక్కలి నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం జగన్ భేటీ కానున్నారు. 175కి 175 సీట్లు గెలవాలన్నదే తమ లక్ష్యమని సీఎం జగన్ ఇప్పటికే చాలాసార్లు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa