ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో టీమిండియా ఓటమి

sports |  Suryaa Desk  | Published : Thu, Nov 10, 2022, 10:02 PM

గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్-2022 సెమీఫైనల్‌లో టీమిండియా ఓడిపోయింది. లక్ష్యాన్ని 16 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించిన ఇంగ్లండ్ ఫైనల్ కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 168/6 స్కోరు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 170 పరుగులు చేసి విజయం సాధించింది. ఇంగ్లండ్  ఓపెనర్లు జోస్ బట్లర్ 80 పరుగులు, అలెక్స్ హేల్స్ 86 పరుగులు చేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa