ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ రోజు భారత బౌలర్లు భయపడ్డారు: అక్తర్

sports |  Suryaa Desk  | Published : Tue, Nov 15, 2022, 10:51 AM

2007 T20 వరల్డ్ కప్ ఫైనల్లో పాకిస్థాన్ ను ఓడించి భారత్ గెలిచిన విషయం తెలిసిందే. చివరి ఓవర్లో 13 పరుగులు అవసరమైనప్పుడు ధోని జోగిందర్ శర్మకు బంతి ఇచ్చి సత్ఫలితం రాబట్టాడు. దీనిపై షోయబ్ అక్తర్ మాట్లాడుతూ ఫైనల్ మ్యాచ్ లో చివరి ఓవర్ వేసేందుకు భారత బౌలర్లు ముందుకు రాలేదని, ఎంఎస్ ధోని అందరినీ అడిగి జోగిందర్ శర్మ చేతికి బంతినిచ్చాడని అన్నాడు. మిస్బా బ్యాటింగ్ కు భారత టాప్ బౌలర్లు భయపడ్డారని పేర్కొన్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa