ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంటూరు యార్డులో 11, 166 మిర్చి బస్తాలు నిల్వ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 08, 2022, 04:13 PM

మిర్చి క్రయ విక్రయాలు రోజురోజుకు తగ్గుతున్నాయి. ఎగుమతులు మందగించడం, కొన్ని రకాల ధరలు తగ్గుతుండడంతో రైతులు అమ్మకాలకు ముందుకు రావడం లేదు. ట్రేడర్లు కూడా కొనుగోలుకి ఆసక్తి కనపరచ లేదు. బుధవారం రైతులు 20, 974 బస్తాలు యార్డుకు తరలించారు. ఈ నామ్ ద్వారా గత నిల్వలు కలుపుకొని 20, 595 బస్తాలు విక్రయాలు జరిగాయి. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో 11, 666 బస్తాలు నిల్వ ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa