పల్నాడు జిల్లా, మాచర్లఘటనను తెలుగుదేశం పార్టీ ఓ సవాలుగా తీసుకుంటోందని గురజాల టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికలు ఎప్పుడొచ్చినా పిన్నెలి కుటుంబాన్ని ఓడించి తరరిమికొట్టేందుకు సిద్ధంగా ఉందన్నారు. ‘‘అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు.. 1994 ఎన్నికల్లో పిన్నెలి కుటుంబానికి పట్టిన గతే పునరావృతం అవుతుంది.. అధికారం శాశ్వతం కాదని హీన చరిత్ర ఉన్న మీరు గుర్తించుకోవాలి.. అధికారం మారిన రోజు మీ పోలీసులు మీరు ఉండరు, మీరెక్కడ ఉంటారో గుర్తుపెట్టుకోండి..’’ అంటూ యరపతినేని వైసీపీ నేతలు, పోలీసులను హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa