ఈరోజు టీ20 సిరీస్ మ్యాచ్ రాంచీ వేదికగా టీమిండియా, న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అయితే 177 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసి ఓడిపోయంది.చివరికి న్యూజిలాండ్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa