కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన, రాష్ట్రాల ప్రతినిధులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ ఫిబ్రవరి 18న సమావేశం కానుంది. జిఎస్టి కౌన్సిల్ యొక్క 49వ సమావేశం ఫిబ్రవరి 18, 2023న న్యూఢిల్లీలో జరగనుంది అని జిఎస్టి కౌన్సిల్ శుక్రవారం ఒక ట్వీట్లో పేర్కొంది. డిసెంబర్ 17, 2022న జరిగిన చివరి GST కౌన్సిల్ సమావేశంలో ఈ మూడు GoM నివేదికలు ఎజెండా అంశాలలో భాగంగా ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa