ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చోడి సాగుపై రైతులు ఆసక్తి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 26, 2023, 05:15 PM

జి. సిగడాం మండలంలోని జి. సిగడాం, జగన్నాథవలస, ఎస్. పి. ఆర్పురం, సంతవురిటి, గొబ్బూరు గ్రామాల్లో సాగవుతున్న చోడి (రాగి) పంటను వ్యవసాయశాఖ అధికారులు ఆదివారం పరిశీలించారు. నీరు పుష్కలంగా అందడం ప్రభుత్వం రాయితీతో విత్తనాలు పంపిణీ చేయడంతో ఎక్కువ మంది రైతులు చోడిసాగుపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ ఏడీఏ శ్రీనివాసరావు, వ్యవసాయాధికారి శారద, అగ్రికల్చర్ అసిస్టెంట్లు లక్ష్మినారాయణ, అనూషా ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa