జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ మార్చి 14న మచిలీపట్నంలో జరగనుంది. ఈ విషయాన్ని జనసేన అధినేత నాదెండ్ల మనోహర్ అధికారికంగా ప్రకటించారు. తొమ్మిదేళ్ల క్రితం పార్టీని ప్రారంభించానని, వ్యక్తిగతంగా ఎన్ని అవమానాలు ఎదురైనా ప్రజల పక్షాన నిలిచానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సాయంత్రం 5 గంటలకు జరిగే సభకు పవన్ వస్తారని, మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి వారాహి వాహనంలో బయలుదేరుతారని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa