పల్నాడు జిల్లా నరసరావుపేట జైలులో ఉన్న కార్యకర్తలను ఈరోజు తెలుగుదేశం నేతలు పరామర్శించారు. కన్నా లక్ష్మీనారాయణ, కొమ్మాలపాటి శ్రీధర్, అరవింద్ బాబు తదితరులు టీడీపీ కార్యకర్తలను పరామర్శించారు. తెలుగుదేశం కార్యకర్తలను పరామర్శించిన నేతలలో కన్నా లక్ష్మీనారాయణ, కొమ్మాలపాటి శ్రీధర్, అరవింద్ బాబు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఆడపిల్లకు అన్యాయం జరిగిందని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టారన్నారు. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టడం తప్ప జగన్ చేసిందేమీ లేదని విమర్శించారు. తెలుగుదేశం నేతలపై అక్రమ కేసులను డీజీపీ ఖండించాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa