కానిపాకం స్వయంభు శ్రీవారి సిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం అతిధి గృహానికి శ్రీశ్రీశ్రీ విశాఖ శారద పీఠాధిపతులు శ్రీ స్వరూపానంద సరస్వతి స్వామి వారు, మరియు శ్రీశ్రీశ్రీ స్వాత్మ నరేంద్ర సరస్వతి స్వామి వారు గురువారం రాత్రి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి మరియు ఈ. వో వెంకటేశు లు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సి. ఐ శ్రీనివాసులు రెడ్డి, దేవస్థానం ఏఈవోలు విద్యాసాగర్ రెడ్డి, కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, తదితరులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa