హిమాచల్ ప్రదేశ్లో గత 24 గంటల్లో 28 తాజా కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ బుధవారం తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 126 కోవిడ్-19 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో ఇద్దరు కోవిడ్ నుండి కోలుకున్నారు.రాష్ట్రంలో మృతుల సంఖ్య 4,193కి చేరింది. గత 24 గంటల్లో కరోనా కారణంగా ఎవరు మరణించలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa