ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలోనే వారి ఖాతాల్లోకి డబ్బులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 05, 2023, 10:13 AM

2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్ ను ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. ఈ క్యాలెండర్ ప్రకారం జగనన్న వసతి దీవెన, వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాల డబ్బులను ఈ నెలలోనే లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయనున్నారు. జగనన్న వసతి దీవెన పథకం కింద విద్యార్థుల భోజనం, వసతి ఖర్చులను ప్రభుత్వం చెల్లించనుంది. వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద ఓసీ కులాల్లోని పేద మహిళల ఖాతాల్లో రూ.15 వేలు జమ చేస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa