ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జులై 1 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర

Life style |  Suryaa Desk  | Published : Sat, Apr 15, 2023, 08:50 AM

హిమాలయాల్లో 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్ నాథ్ పుణ్యక్షేత్ర వార్షిక యాత్ర జులై 1న ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. ఈ యాత్ర ఆగస్టు 31 వరకు కొనసాగుతోందని, ఏప్రిల్ 17 నుండి యాత్రికులు పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా యాత్ర సాఫీగా సాగేలా ఏర్పాట్లు చేస్తామని, యాత్రికులకు వైద్యసేవలు, టెలికాం సదుపాయాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa