ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ రాష్ట్రంలో వారంరోజులు పాటు పాఠశాలలకు సెలవులు

national |  Suryaa Desk  | Published : Sun, Apr 16, 2023, 09:42 PM

దేశంలో పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. పాఠశాలలు, కళాశాలలకు వారం రోజుల పాటు సెలవులు ఇవ్వాలని నిర్ణయించారు. గత కొద్ది రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నందున పాఠశాలల నుంచి తిరిగి వచ్చిన చిన్నారులు తలనొప్పితో బాధపడుతున్న ఘటనలు పెరుగుతున్నాయని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు.


 


 


 


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa