ఏపీ ప్రభుత్వం ప్రజలకు గుడ్న్యూస్ చెప్పింది. త్వరలో వసతి దీవెన నిధులు విడుదల చేయనుంది. ఈ నెల 26న అనంతపురం జిల్లా నార్పల వేదికగా సీఎం జగన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి వసతి దీవెన నగదును విడుదల చేయనున్నారు. కాగా టీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ అభ్యసించే విద్యార్థులకు వసతి, భోజన, రవాణా ఖర్చుల కోసం రూ. 20 వేలు వారి తల్లుల బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం నేరుగా జమ చేస్తున్న విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa