కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి హుండీ కానుకులను ఈనెల 15న సోమవారం లెక్కించనున్నట్లు దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి మరియు ఈవో వెంకటేశులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి స్వామి వారి ఆస్థాన మండపంలో కానుకల లెక్కింపు ఉంటుందని ఆలయ అధికారులు సిబ్బంది అంత హాజరు కావాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa