ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కువైట్ లో టీడీపీ మినీ మహానాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 13, 2023, 10:41 AM

తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు నందమూరి తారకరామారావు అని పలువురు టీడీపీ నాయకులు పేర్కొన్నారు. టీడీపీ ఎన్ఆర్ఐ కువైట్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా మినీ మహానాడు జరిగింది. ముఖ్య అతిథులుగా కడప అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యుడు అమీర్ బాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్దన్ రెడ్డి, బద్వేలు నాయకుడు రితీష్ రెడ్డి హాజరయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa