ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారాహి యాత్ర విజయవతం చేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 13, 2023, 01:03 PM

వారాహి యాత్రను విజయవంతం చేయాలనీ బాపట్ల జనసేన పార్టీ నాయకుడు గోగన ఆదిశేషు అన్నారు. మంగళవారం బాపట్లలో కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 14 న తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభిస్తున్నారు అన్నారు. కావున తూర్పుగోదావరి జిల్లా పశ్చిమగోదావరి జిల్లాలోని దివ్యాంగులు పాల్గొనాలని అన్నారు. వారాహి యాత్రలో దివ్యాంగుల సమస్యలను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో కంది వెంకటరెడ్డి ఇమ్మడిశెట్టి మురళి కృష్ణ గంటా నాగమల్లేశ్వరరావు దేవి రెడ్డి శ్రీనివాస్ రావు కుంచాల కోటిరెడ్డి పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa