ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మమతా బెనర్జీకి బంగ్లాదేశ్ ప్రధాని కానుక

national |  Suryaa Desk  | Published : Tue, Jun 13, 2023, 01:44 PM

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి అరుదైన కానుక వచ్చింది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఏకంగా 600 కిలోల మామిడి పండ్లను మమతా బెనర్జీకి పంపిది. లంగ్రా, హిమసాగర్ రకాలకు చెందిన మామిడి పండ్లను కానుకగా పంపారు. దౌత్యపరమైన సంబంధాల్లో భాగంగా ఈ గిఫ్ట్‌ను పంపినట్లు సమాచారం. మమతా బెనర్జీతోపాటు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులకు మామిడి పండ్లు పంపినట్లు బంగ్లాదేశ్ డిప్యూటీ హై కమిషన్ అధికారి ఒకరు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa