ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమ్మఒడి చెక్కుల పంపిణీ లో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 28, 2023, 04:12 PM

అమ్మ ఒడి ద్వారా అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా 226, 30, 50, 000 కోట్ల రూపాయలు జమ చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన నాల్గవ విడత అమ్మఒడి పంపిణీ లో ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంబందిత చెక్కును ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, కలెక్టర్ రవి పట్టన్ శెట్టి కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాాకాధికారి వెంకట లక్ష్మమ్మ, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి శిరీష తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa