ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ ఎత్తున ఓబీసీ మహాసభ, హాజరుకానున్న ప్రముఖులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 19, 2023, 02:57 PM

ఆగస్టు 7న తిరుపతి వేదికగా జాతీయ ఓబీసీ మహాసభ నిర్వహిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు తెలిపారు.  ఆయన మీడియా మాట్లాడుతూ..... ఓబీసీల అభివృద్ధి కోసం మండల్‌ కమిషన్‌ సిఫారసులను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. బీసీ అని చెప్పుకొనే మోదీ ప్రధానిగా ఉండి బీసీలకు ఏం ఒరగబెట్టారని ధ్వజమెత్తారు. ఇందుకోసం ప్రధాని నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ఆగస్టు 7న తిరుపతిలో జరిగే జాతీయ ఓబీసీ మహాసభకు ఏపీ సీఎం జగన్‌తో పాటు పలు రాజకీయపార్టీల నేతలు, ఓబీసీ జాతీయ నేతలు హాజరవుతున్నట్టు తెలిపారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa