కదిరి పట్టణంలో 26న తేదీన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలకు సంయుక్త రైతు సంఘాల ఆధ్వర్యంలో సదస్సు జరుగును. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘాల జిల్లాఅధ్యక్షలు జంగాలపల్లి పెద్దన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి రమణ ధర్మారం, మండల కార్యదర్శి మారుతి మాట్లాడుతూ అకాల వర్షాల వలన రైతులు నష్టపోయిన పంటలకు పంట నష్టపరిహారం ప్రభుత్వం వెంటనే చెల్లించాలని, కల్తీవితనాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa