ట్రెండింగ్
Epaper    English    தமிழ்

10 వేల మంది పౌరులు మృతి

international |  Suryaa Desk  | Published : Fri, Aug 04, 2023, 02:10 PM

రష్యా దురాక్రమణ తమ దేశంపై మొదలయ్యాక 499 మంది చిన్నారులు సహా 10,749 మంది పౌరులు చనిపోయినట్లు ఉక్రెయిన్ ఉన్న‌తాధికారులు తెలిపారు. ఆక్రమిత ప్రాంతాలను విముక్తి చేసిన తర్వాతే అస‌లు సంఖ్య తేలుతుందని పేర్కొన్నారు. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంలో 500 మంది చిన్నారులు సహా 9 వేల మందికి పైగా పౌరులు మృతి చెందినట్లు ఇప్ప‌టికే ఐక్యరాజ్యసమితి వెల్లడించిన విష‌యం తెలిసిందే. 2022, ఫిబ్ర‌వ‌రి 24న రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభ‌మైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa