ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాతవరంలో 'నాభూమి నా దేశం' కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 10, 2023, 11:08 AM

బుధవారం నాతవరం రైతు భరోసా కేంద్రం వద్ద ఎంపిడిఒ హనుమంతరావు ఆధ్వర్యంలో నా భూమి నా దేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేల తల్లికి నమస్కారం, వీరులకు వందనం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆరు రోజులు పాటు ఈ కార్యక్రమాన్ని మండలంలో అన్ని గ్రామాలలోనూ నిర్వహిస్తామని ఎంపిడిఒ తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కాపారపు అప్పలనర్శన, సర్పంచ్ గొలగాని రాణి, ఎంపిటిసి కరక రేణుక పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa