కులం, మతం, వర్గం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందివ్వడం జరుగుతుందని శాసనసభ్యులు సామినేని ఉదయభాను అన్నారు. శనివారం జగ్గయ్యపేట మున్సిపల్ కార్యాలయంలో జరిగిన నూతన పెన్షన్లు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని నగదును లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa